మన్యం న్యూస్, మంగపేట, నవంబర్ 17 :
మంగపేట మండలం మల్లూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ సమక్షంలో మల్లూరు గ్రామానికి చెందిన 45 మంది వివిధ పార్టీ నాయకులు గురువారం బిఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి పార్టీలోకి మండల ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సొసైటిచైర్మన్ తోట రమేష్, మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, సొసైటి వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, సొసైటి డైరెక్టర్ డేగల ఆదినారాయణ, మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు సోయం ఈశ్వర్ యంమాదాసరి నరేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు ,మండల నాయకులు పూజారి
Post A Comment: