మన్యం న్యూస్, మంగపేట.:
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి తన కిరాయి గుండాలతో పలివెల గ్రామ ప్రజలపై దాడి చేయించిన ఘటనను మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి, మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మి నారాయణ తీవ్రంగా ఖండించారు. గ్రామస్తులపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మా ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ శాంతియుతంగా ప్రచారం చేస్తుంటే తెరాస కార్యకర్తలపై బిజెపి గుండాల రాళ్లదాడి దారుణమైన విషయమని మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ పై రాళ్లదాడి ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండా గిరి చేస్తున్న బిజెపి అభ్యర్థికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో , మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,మల్లూరు దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, పిఏసిఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్,అచ్చ సత్యనారాయణ, సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు,మండల నాయకులు,చిట్టీమల్ల సమ్మయ్య పోలిన హరిబాబు, కుంట ఏడుకొండలు,అన్వర్, అయూబ్ ,మండవ రామకృష్ణ,, భుట్టో, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, రావుల రమణ, వెంకటమల్లు,సీతయ్య, ఈశ్వర్ ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు తోలం నర్సింహారావుకాటూరి సుగుణ , మైనార్టీ మండల అధ్యక్షులు అఫ్జల్,మల్లూర్ దేవస్థాన డైరెక్టర్ గాదె శ్రీనివాస్ చారి, శానం నరేందర్, చల్లగురుగుల తిరుపతి, పూసల నర్సింహారావు, మోదుగు బాబు అనిల్ రెడ్డి, ఆకుల ప్రభాకర్, మల్లేష్ ,యూత్ మండల నాయకులు,యాసం హరీష్, బోడ ప్రసాద్, జానపట్ల విష్ణు,ప్రశాంత్, కేక్కం జగదీష్,గాంధీ,అనిల్, గణేష్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, రాఘు, తంబ్బి, నాగేంధ్రబాబు, ముగల రాము, గందం కిషోర్, వెంకట్ , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: