మన్యం న్యూస్,దుమ్ముగూడెం, నవంబర్ 3::
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు ఎలమంచి రవికుమార్ పిలుపునిచ్చారు గురువారం నాడు సీతారామయ్య భవనంలో మరణం చెందిన ఆహ్వాన సంఘ సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉద్యమాల పురిటి గడ్డైన దుమ్ముగూడెం మండలంలో దుమ్ముగూడెం మండలంలో నవంబర్ 21 22 తేదీల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలు జరుపుతున్నామని మండల ప్రజలు జయప్రదం చేయాలని కోరారు ఈ సందర్భంగ మహాసభలో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా భద్రాచలం మాజీ ఎంపీ మీడియం బాబురావు అధ్యక్షులుగా డిసిసిబి మాజీ చైర్మన్ ఎలమంచి రవికుమార్ ప్రధాన కార్యదర్శిగా చంద్రయ్య కోశాధికారిగా కారం పుల్లయ్య ఉప అధ్యక్షులుగా ఎంపీటీసీ వంశీ సర్పంచ్ రాజమ్మ కనకదుర్గ జయ పార్వతి రాజేశ్వరి లోకేష్ తదితరులను ఎన్నుకున్నారు
Post A Comment: