మన్యం న్యూస్, గుండాలm అక్టోబర్ (25) : దివాలి సంబరాల్లో మునిగితేలిన మండల ప్రజలు. మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పెద్దలు చిన్నారులు దీపావళి వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. చిన్నారులు సైతం టపాసులు పేలుస్తూ వేడుకల్లో పాల్గొన్నారు
Navigation
Post A Comment: