CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళలు అన్నిరంగాలలో ముందుండాలి, ఎమ్రేడింగ్ కంప్యూటర్ మెషిన్ ప్రారంభించిన జిల్లా దిశ అధ్యక్షురాలు వేముల భారతి

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ లో గల మదీనా టైలరింగ్ షాప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏమ్రేడింగ్ కంప్యూటర్ మిషన్ ను వారి ఆహ్వానం మేరకు శుక్రవారం స్థానిక ఎంపీటీసీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా అధ్యక్షురాలు వేముల భారతి  ప్రారంభించారు, మహిళలకు చిన్నపిల్లలకు కావాల్సిన ఆకర్షనియమైన డిజైన్లలో తక్కువ ధరలకే డ్రస్ బ్లౌజ్ వర్క్ చేయబడును అని ప్రప్రైటర్ వలిమ తెలిపారు. ఈ సందర్భంగా అశ్వరావుపేట ఎంపీటీసీ జిల్లా దిశ అధ్యక్షురాలు వేముల భారతి మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాలలో ముందుకు రావాలని ప్రతి ఒక్క మహిళ నేటి సమాజంలో ఉన్నత శిఖరాలను అవరోధించే విధంగా అడుగులు వేయాలని అన్ని విధాలుగా దిశ ప్రొటక్షన్ వెల్పేర్ పౌండేషన్ సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మహిళలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: