మన్యం న్యూస్, గుండాల, అక్టోబర్ (17) : పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన కురుసం స్నేహప్రియ (14) స్కూలుకు వెళ్లడం లేదని తల్లి మందలించటంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనం ద్వారా గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే మృతి చెందింది గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు
Navigation
Post A Comment: