మన్యం న్యూస్, గుండాల, అక్టోబర్ (18) : నాటు కోళ్ల పెంపకంతో గణనీయంగా ఆదాయం పొందవచ్చని పి వి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ సైంటిస్ట్ హనుమంతరావు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం ప్రజలకు సూచించారు. మంగళవారం మండలం పరిధిలోని చీమల గూడెం గ్రామంలో 125 మంది లబ్ధిదారులకు ఉచితంగా కోడి పిల్లలను పంపిణీ చేశారు. నాటు కోళ్ల పెంపకం ద్వారా ఖర్చు లేకుండా గణనీయంగా ఆదాయం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ రాజేష్ , వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: