CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బహిరంగ సభను విజయవంతం చేయండి

Share it:


మన్యం న్యూస్, గుండాల (11) : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలంటూ నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్ , పి వై ఎల్ నాయకులు పర్షిక రవి పిలుపునిచ్చారు. మంగళవారం మండలం పరిధిలోని గ్రామంలో బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 14వ తారీఖున గుండాల మండల కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈసం కృష్ణ , వెంకన్న, వెంకటేశ్వర్లు, లాలయ్య, భద్రయ్య, పాపయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: