CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పోరిక గోవింద్ నాయక్

Share it:


మన్యం న్యూస్, ములుగు : 

ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పోరిక గోవింద్ నాయక్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన పోరిక గోవింద్ నాయక్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Share it:

TELANGANA

Post A Comment: