మన్యం న్యూస్, ములుగు :
ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పోరిక గోవింద్ నాయక్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన పోరిక గోవింద్ నాయక్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
Post A Comment: