మన్యం న్యూస్: బూర్గంపహాడ్ అక్టోబర్ 22 : బూర్గంపహాడ్ మండలం లోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, రేగ కాంతారావు ఆదేశాలు మేరకు మండల తహిషిల్దర్ కార్యాలయం లో కళ్యాణ లక్ష్మి షాది,ముబారక్ చెక్కుల ను జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత లబ్ది దారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపి రెడ్డి రమణారెడ్డి, పి ఎ సి ఎస్ ఛైర్మన్ బిక్కసానీ శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల యువజన అధ్యక్షులు గొనెల నాని, మండల ప్రధాన కార్య దర్శి జక్కం సుబ్రమణ్యం, మండల ప్రధాన కార్యదర్శి మొందెడ్డులు వెంకటేశ్వర రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సోహిల్ పాషా, మైనరిటీ మండల ఉపదక్షడు గుల్ మొహమ్మద్, ఏ ఎం సి డైరెక్టర్ భూక్యా శ్రీను నాయక్, సారపక టౌన్ ప్రెసిడెంట్ కొనకాంచి శ్రీను, సారపక టౌన్ ప్రధాన కార్యదర్శి ఏసోబు, మాజి ఎంపీటీసీ జక్కం సర్వేశ్వర రావు, మాజి జెడ్పీటీసీ భూపల్లి నరసింహారావు, ఇసంపళ్లి వెంకటేశ్వర్లు, బర్ల సత్యనారాయణ, వేణు తదితరుల పాల్గోన్నారు.
Navigation
Post A Comment: