CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఔదార్యం చాటుకున్న పినపాక మండల బిఆర్ఎస్ నాయకులు

Share it:


మన్యం న్యూస్,పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన ఇర్ప సమ్మయ్య గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా  5 వేల రూపాయల నగదు, 50 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, నాయకులు ముక్కు వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: