మన్యం మనుగడ, మంగపేట.:
ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామనికి చెందిన కరగొట్ల సురేందర్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుoటే వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని వెంటనే స్పందించిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్, ఆదేశాల మేరకు శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ సభ్యులు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లి వారికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు సభ్యులు బాడిశ ఆదినారాయణ, ఇందారపు రమేష్, కనుకుంట్ల నాగరాజు,జానపట్ల జయ రాజు, రాజశేఖర్, గట్టిపల్లి అర్జున్, నితిన్, గుగ్గిళ్ల సురేష్,శెట్టిపల్లి రామకృష్ణ, చౌలం వేణు, చౌలం సాయి బాబు, బోడ ప్రవీన్, గ్రామస్తులు బాడిశ నరేష్, బాడిశ శ్రీను, బాడిశ నరేష్, జయమ్మ, వేణు, విజయ, గొప్ప సమ్మక్క, కుమారి, సున్నం సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: