CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపీపీ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమం

Share it:


మన్యం న్యూస్, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిషత్ కార్యాలయములో మహాత్మాగాంధీ  జయంతి కార్యక్రమము నిర్వహించారు. ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపంటి సత్యం, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగలిపల్లి నరసింహారావు, ఎంపీటీసీ కాయం శేఖర్ టిఆర్ఎస్ నాయకులు వార నరసింహారావు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: