బూర్గంపాడు ,మన్యం న్యూస్ (అక్టోబర్ 27): బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కుట్రలను వ్యతిరేకిస్తూ మోడీ దిష్టిబొమ్మ మండల కేంద్రంలో చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పాల్గొని మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మోడీ సర్కారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బిఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: