CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్ షాక్ తో బాలుడు మృతి* *మన్యం న్యూస్ ఏటూరు నాగారం

Share it:

 


 ఏటూరునాగారం  మండలం మానసపల్లి కాలనీకి చెందిన జగజంపుల స్వామి శిరీష ల 5 సంవత్సరాల కుమారుడు నిఖిల్   విద్యుత్ షాక్ తో మృతి చెందాడు వారి కుటుంబ సభ్యులు బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వాటర్ హీట్ చేస్తున్న క్రమంలో ఇంటి పనిలో నిమగ్నమైన తల్లి శిరీష బాలుడిని గమనించకపోవడంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఇటర్   ముట్టుకోవడంతో విద్యుత్ షాక్ గురై క్రిందపడిపోగా గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో కుటుంబ సభ్యులు బోరు న విలపిస్తూ ఉండడం. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Share it:

AP

TELANGANA

Post A Comment: