మన్యం న్యూస్ :ములకలపల్లి : జగన్నాధపురం గ్రామపంచాయితీ, అంబేద్కర్ కాలనీ లో మాజి ఎంపీటీసీ సభ్యులు తోకల గోపయ్య ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అతన్ని కాంగ్రెస్ యువ నాయకురాలు వగ్గేల పూజ పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల రాంబాబు , వెంకట్రావు , వెంకీ , కనకం రవి, నగేష్ , రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: