మన్యం న్యూస్/ వాజేడు: అక్టోబర్ 19: మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద మత్స్యకారుల లబ్ధిదారులకు బుధవారం మత్స్యశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు చేపపిల్లలు అందించారు. ఈ సందర్భంగా వారు 17 ట్యాంకర్లలో 1,86,600 చేప పిల్లలను 13 గ్రామ పంచాయతీలలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బందు జిల్లా అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, ఎంపీపీ శ్యామల శారద, జడ్పిటిసి పుష్పలత, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నరేష్ కుమార్, రైతు బందు జిల్లా నంబర్ తల్లడి నాని బాబు, సర్పంచ్ కోరం సాంబయ్య, సర్పంచి వాసం మల్లేశ్వరి, సర్పంచి పూనేం నాగచంద్ర, ఎంపీ ఓ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ చరణ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గొంది రమణ రావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి, మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, ఎఫ్ ఎ మౌనిక, కృష్ణ నాయక్, సురేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: