మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి: ములకలపల్లి మండల కేంద్ర పరిధిలో గల బ్రహుత్ పల్లె ప్రకృతి వనం లో నిర్మించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నపురెడ్డిపల్లి మండల ప్రజా, ప్రతినిధులు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సెంటర్ నుండి తాహసిల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరంతాసిల్దార్ భద్రకాళి కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
Navigation
Post A Comment: