CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే మెచ్చా నీ మర్యాద పూర్వకంగా కలిసిన అశ్వరావుపేట నూతన ఎస్సై రాజేష్

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వరావుపేట పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బి రాజేష్ కుమార్ శుక్రవారం దమ్మపేట మండలం, తాటి సుబ్బన్న గూడెం లో ఎమ్మెల్యే మెచ్చా స్వగృహంలో ఎమ్మెల్యే మెచ్చాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై రాజేష్ కి ఎమ్మెల్యే మెచ్చా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చం అందుకున్న ఎస్ఐ రాజేష్ ఎమ్మెల్యే మెచ్చాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: