మన్యం న్యూస్ గుండాల:(10) ప్రభుత్వం ప్రత్యేక మత్స్య సంపదను పెంపొందించి మత్స్యకారుల ఆదాయం పెంచాలన్న దృఢ సంకల్పంతో ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా సోమవారం మండలంలోని తొమ్మిది గ్రామాల్లోని 27 చెరువులకు చాప పిల్లలను మండల అధికారులతో కలిసి మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో ఈసారి పెద్ద ఎత్తున చేప పిల్లలు మంజూరయ్యాయి.
Navigation
Post A Comment: