CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గత కొద్ది రోజులుగా మండలంలో వరుసగా దొంగతనాలు భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు.. అర్ధరాత్రి అపరిచిత వ్యక్తి సంచారం..

Share it:


మన్యం న్యూస్, చర్ల /దుమ్ముగూడెం ::

గత కొద్ది రోజులుగా మండల వ్యాప్తంగా వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చర్ల మండల కేంద్రంలోని లక్ష్మీ కాలనీ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు అపరిచిత వ్యక్తి దృశ్యాలు రికార్డయ్యాయి అయితే అదేకానికి చెందిన సెల్ షాప్ దుకాణంలో ఐదు సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు యాజమాని తెలిపాడు చర్ల మండలంలో జరుగుతున్న దొంగతనాలకు అపరిచిత వ్యక్తి అర్ధరాత్రి అనుమదస్పదంగా తిరుగుతూ ఉండడంతో తనే ఈ దొంగతనాలు చేస్తున్నట్టు మండల వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది.

Share it:

TELANGANA

Post A Comment: