CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసిన ప్రాణాలు అర్పించిన పోరు బిడ్డ కొమరం భీమ్. సర్పంచ్ పాయం.నరసింహరావు

Share it:


మన్యం న్యూస్, కరకగూడెం: కొమరం భీమ్ 121వ జయంతి సందర్భంగా మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామంలో స్థానిక సర్పంచ్ పాయం.నరసింహరావు కోమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన పోరు బిడ్డ కొమరం భీమ్ అన్నారు.తన జాతి కోసం జల్ (నీరు),జంగిల్(అడవి),జమీన్(భూమి) కావలంటు భూమిసుకుంటున్న అడవి బిడ్డల నేనని నినాదించాడు. ఈ కార్యక్రమంలో చందా.మధు పోలెబోయిన. నరసయ్య,చందా. నరసింహారావు,చందా రామకృష్ణ,గణేష్,వంశీ,సహీత్,రవివర్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: