బూర్గంపాడు మన్యం న్యూస్ , అక్టోబర్ 23: మండలంలోని మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన కామిరెడ్డి పెద్ద లక్ష్మమ్మ (90) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి మృతురాలి పార్థివ దేహానికి నివాళులర్పించి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: