మన్యం న్యూస్ చర్ల /చత్తీస్గడ్: చత్తీస్గడ్ రాష్ట్రంలోని మావోయిస్టు రెచ్చిపోతున్నారు ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పై కాల్పులు జరిపారు.వివరాల్లోకెళితే చత్తీస్ ఘడ్ రాష్ట్రము లోని బీజాపూర్ జిల్లా ఉసురు బ్లాక్ పరిధిలోని తొర్రేమ్ పోలీస్ స్టేషన్ పై ఆదివారం రాత్రి మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ఏఎస్ఐ రాకేష్ సూర్య వంశీ నడుముకు బుల్లెట్ తగిలింది.పోలీస్ స్టేషన్లో ఇతర సిబ్బంది అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడినుండి పారిపోయినట్లు సమాచారం.గాయపడిన ఏ ఎస్ ఐ ని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మరో ఘటనలో 6 వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారు. అంతర్గడ్ బ్లాక్ పరిధిలోని అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నా ఆరు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టినట్టు
Navigation
Post A Comment: