మన్యం న్యూస్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కల్వలనాగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంపీపీ రేగా కాళికా,ఎంపీడిఓ శ్రీనివాస్ ఆకస్మిక తనకి చేసి, విద్యార్థులు హాజరు పట్టిక, ఉపాధ్యాయులు హాజరు పట్టిక పరిశీలించారు. సందర్భంగా వారు విద్యార్థులను తరగతి గదులలో విద్య బోధనను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చూపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి, కరకగూడెం ఉప సర్పంచ్ రావుల.రవి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా.సత్యనారాయణ,భూక్య అర్జున్,యువజన నాయకులు కటకం.లేలిన్,కటుక్వజుల.వేణు,గుమ్మడివేల్లి.ప్రసాద్.కటుక్వజుల, దిలీప్, కొమరం.కిరణ్ చిట్టిమల్ల.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: