మన్యం న్యూస్ అక్టోబర్ 11 వాజేడు : పౌష్టిక ఆహార లోపం వల్ల పిల్లలకి అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఐసిడిఎస్సి ప్రాజెక్ట్ అధికారి ముత్తమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్ రమాదేవి వాజేడు మండల వ్యాప్తంగా అంగన్వాడి సెంటర్లలో మొత్తం 75 మంది పౌష్టిక ఆహార లోపంతో ఉన్నారని గుర్తించి వారికి న్యూట్రిషన్ ఆహారపు కిట్టు ఎమ్మార్వో లక్ష్మణ్, ఎంపీడీవో ,విజయ, ఎం పి ఓ శ్రీకాంత్, అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ చాట్ల ప్రభాకర్, ప్రసాద్ అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: