మన్యం న్యూస్, గుండాల , అక్టోబర్ (12) ; ముఖ్యమంత్రి కెసిఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గుర్రం శివాజీ, వట్టం సారయ్య లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా మా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న క్రమంలో మంత్రి కేటీఆర్, హరీష్ రావు సర్వతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమస్యలు పరిష్కరిస్తామని విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు
Navigation
Post A Comment: