CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పురుగుల మందు తాగిన వివాహిత మృతి

Share it:


మన్యం న్యూస్, గుండాల/ఆళ్లపల్లి , అక్టోబర్ (14):  పురుగుల మందు తాగిన వివాహిత కల్తీ సౌజన్య (20) మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది గ్రామానికి చెందిన గురువారం పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు అందిస్తున్నారు. గత రాత్రి మృతి చెందింది. సమయానికి సౌజన్య ఎనిమిది నెలల గర్భిణీ ఉండటంతో జ్వరం వస్తుందని కుటుంబ సభ్యులు పొలం పనికి వెళ్ళిన సమయంలో పురుగుల మందు తాగినట్టు వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ రితీష్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వాసుపత్రి ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది


Share it:

AP

TELANGANA

Post A Comment: