మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
సీతారామచంద్రస్వామి దర్శనార్థం భద్రాచలం వచ్చి తిరుగు ప్రయాణంలో చర్ల మీదుగా వెళుతున్న సందర్భంగా దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ సాహో మండవి అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ విషయాలను అధ్యక్షులు కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు మండల అధ్యక్షులు లంక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు కూడా ఆందోళన పడవద్దని ఆయన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజాపూర్ డిసిసి అధ్యక్షులు లాల్ రాథోడ్, జడ్పీ చైర్మన్ సంకల్ప కుడియా వైస్ చైర్మన్ కారం కమలేష్ దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సీతారామారావు పిలక వెంకటరమణారెడ్డి అప్పల్ రెడ్డి వేముల శ్రీనివాస్ సంగీతరావు యూత్ అధ్యక్షులు కోడి చంటి యువజన నాయకులు హరికృష్ణ శివకుమార్ కనుబుద్ది దేవా సంపత్ సందీప్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: