మన్యం న్యూస్ గుండాల అక్టోబర్ (15) మండల కేంద్రంలో త్వరగా గ్రంధాలయాన్ని నెలకొలపాలని మండల సామాజిక కార్యకర్త జీవన్ కోరారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ ను కలిసి త్వరగా నెలకొల్పే విధంగా విజ్ఞప్తి చేస్తామని అన్నారు. గ్రంథాలయం నెలకొల్పితే విద్యార్థులకు విద్యార్థులు ప్రిపరేషన్ కోసం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం కూడా స్పందించి స్థలాన్ని కేటాయించి గ్రంథాలయాన్ని నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
Navigation
Post A Comment: