CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీసీ రోడ్డు నిర్మాణ పనులకుభూమి పూజ..

Share it:


 మన్యం న్యూస్ , చండ్రుగొండ , అక్టోబర్ 22 : గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు అన్నారు. శనివారం చండ్రుగొండ గ్రామంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలోని అంతర్గత రోడ్డుకు నిధులు కేటాయించిన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావుకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గాదె శివప్రసాద్, మాజీ ఎంపీటీసీ చాపలమడుగు లక్ష్మణరావు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు  భూపతి శ్రీనివాసరావు, ఆలకుంట రామదాసు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: