మన్యం న్యూస్, ఏటూరు నాగారం :
కొమరం భీమ్ జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఐ టి డి ఏ కార్యాలయం ఆవరణలో కొమురం భీమ్ విగ్రహానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కొమరం భీమ్ స్ఫూర్తిని కొనియాడారు.
కార్యక్రమంలో ఏపీవో జనరల్
జె.వసంతరావు,ఎస్ వో రాజ్కుమార్,ఏవో దామోదర స్వామి,ఏఏ వో ఆర్.సంతోష్,
మేనేజర్ వి.శ్రీనివాస్,ఏవో
వై.వి కృష్ణారావు,నర్సింగ్, ఏఈ
అబీద్ ఖాన్,కొండల్ రావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: