మన్యం న్యూస్ , దుమ్ముగూడెం ::
పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సోమవారం నాడు పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని దేవాలయంలో మాస కల్యాణ మహోత్సవం నిర్వహించారు కళ్యాణోత్సవంలో భాగంగా పురోహితులు తంతు విశ్వక్సేన పూజ పుణ్య ఆవాచనం రక్షాబంధన్ నో కవిత ఏత్రోధారణ స్వామి వారి అమ్మవారి ప్రవర్లు మంగళాష్టకాలు మహాసంకల్పం మంగళ పూజ మాంగల్య ధారణ మంత్రపుష్ప కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరువురి దంపతులు శ్రీనివాస్, రామ్ రెడ్డి దంపతులు ఆలయం ప్రసాద్ పురోహితులు సిబ్బందితో పాల్గొన్నారు.
Post A Comment: