మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన కరకగూడెం మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు మామిళ్ళ.శ్రీకాంత్ గత కొన్ని రోజుల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో విషయం తెలుసుకున్న ఎంపీపీ రేగా.కాళికా వారి నివాసనికి వెళ్ళి పరామర్శించి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఉప సర్పంచ్ రావుల.రవి, నాయకులు రేగా.సత్యనారాయణ,కటుక్వజుల.వేణు,దిలీప్,గుమ్మడివెల్లి.ప్రసాద్,కంటెం.నగేష్,కటకం.లేలిన్,ఎలగొండ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: