CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వివిధ పార్టీల నుండి భాజపా లోకి భారీగా చేరికలు

Share it:


మన్యం న్యూస్ , మంగపేట.:

 మంగపేట మండల పరిధిలోని తిమ్మంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ సమావేశం మండల అధ్యక్షుడు  లోడే శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా బిజెపి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలోనే తిమ్మంపేట గ్రామం నుండి 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,టీఆర్ఎస్ నుండి 20 మంది బిజెపిలో చేరడం జరిగింది. వీరందరికీ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,తాటి కృష్ణ,బిజెపి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సమావేశంలో భాస్కర్ రెడ్డి, మాట్లాడుతూ ములుగు జిల్లాలో గత దశాబ్దాల నుంచి పరిపాలన, అభివృద్ధి,ప్రజా సంక్షేమం మందగించిందని దీనిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అందుకే వివిధ పార్టీలలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బిజెపికి మద్దతుగా నిలబడటం హర్షనీయమన్నారు. వీరందరినీ పూర్తిగా భారతీయ జనతా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పుకొచ్చారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ నాయకత్వంలో అన్ని రంగాలలో  దూసుకుపోతున్నదని ,ఎల్లవేళలా జిల్లా, మండల, గ్రామ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి బిజెపి ముందుంటుందని పోరాటాలకు కూడా ముందే ఉంటుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా నాయకులకు గాని, కార్యకర్తలకు కానీ ఎప్పుడు ఏ సమయంలోనైనా ఆపద వస్తే తప్పకుండా ముందు ఉంటామని వారికి భరోసాని ఇవ్వడం జరిగింది.కార్యకర్తలకు మద్దతుగా నిలుస్తామని చెప్పడం జరిగింది.పార్టీలో చేరిన వారిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ ముక్కెర శ్రీనివాస్, తిమ్మంపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ బీసీ సెల్ అధ్యక్షులు లొంక రాజు, కాంగ్రెస్ గ్రామ కమిటీ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి ముండ్రాతి సాంబయ్య, ముప్పారపు నరసింహారావు, రెడ్డి శ్రీనివాస్, మచ్చ నవీన్, పగిళ్ల సాంబయ్య, మచ్చ రాకేష్ ,మచ్చ రాజు ,చిటమట రాజేష్, గొగ్గలి రాజేష్, చెట్టుపల్లి సమ్మయ్య, గోనె కేశవులు,తోటమల్ల అంజయ్య ,బిల్పాటి నరసింహారావు, బోడ నరసింహారావు, నంది నరసింహారావు ,బిల్పాటి బాబు, కుందాల రాంబాబు, బోడ అచ్చయ్య,బోడ ముకుందం, బోడ శ్రీనివాస్,బేరుగు రజినీకాంత్, బేరుగు సదయ్య, బేరుగు పవన్, గంగేర్ల నరసింహారావు,పుత్ర రాజేందర్, గంగేర్ల అరవింద్, బేరుగు శేఖర్, మద్దిరాల నరేంద్ర, దామా లక్ష్మీనారాయణ,బోడ సురేష్ ,గుండు శ్రీనివాస్, ఓరగంటి రాజు మొ.గు వారు చేరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గాజుల కృష్ణ, నగరపు రమేష్,జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్, జిల్లా కార్యదర్శి సాంబశివరావు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు దంతనపల్లి నరేందర్, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, జిల్లా సీనియర్ నాయకులు పాకనాటి వెంకటరెడ్డి, రామిడి సురేష్, జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నాగులు మీరా, ఏటూర్ నాగారం మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం, జిల్లా నాయకులు బోనాల కిషన్ ,జిల్లా గిరిజన వన బంధు కన్వీనర్ రతన్ సింగ్ ,జిల్లా యువ మోర్చా కార్యదర్శి బొంబోతుల మురళి,అబ్బారాబోయిన లక్ష్మణ్, నాయకులు గాదె శ్రీనివాస్ చారి,బూర సుధాకర్, వెంగయ్య, ముత్తినేని నరసింహారావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు గోమాసు సావిత్రి, గూడబోయిన సురేష్,గుండు నాగయ్య,దంతానపల్లి సత్యం,పగిడిపెళ్లి చంద్రం, గడ్డం ఉప్పలయ్య, లోడిగా మధుకర్, కొత్నాల కుమార్,తాటి వెంకన్న,వేల్పుల తిరుపతి,చిన్నపెళ్లి సమ్మయ్య, బత్తిని నగేష్,పెండెం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: