మన్యం న్యూస్, మంగపేట.:
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంగపేట మండల మాజీ అధ్యక్షులు చల్లకొండ ఉమేష్ రెడ్డి ఇటీవలే గుండె పోటుతో మృతి చెందగా, వారి స్వగృహం కమలాపురం లో జరిగిన దశదిన కర్మలకు హాజరై ఉమేష్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా సీనియర్ నాయకులు మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి,(బి ఆర్ ఎస్ పార్టీ )మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ సర్పంచ్, ఎంపీటీసీ కుడుముల లక్ష్మి నారాయణ జిల్లా రైతు బంధు సభ్యలు పచ్చ శేషగిరిరావు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,జిల్లా బందు సభ్యరాలు లలితమ్మ , కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్,చిట్టీమల్ల సమ్మయ్య,కుంట ఏడుకొండలు,గాదె శ్రీనివాస్ చారి ,తడ్వాయి మాజీ మండల అధ్యక్షులు బండరి చంద్రయ్య, పాపారావు , తోలేం నర్సింహారావు ముగల రమేష్,దుర్గం ఏకాంతం,చల్లగురుగుల తిరుపతి, కోడం సత్యనారాయణ, పబ్బోజు సత్యనారాయణ చారి, గోమాస చందర్ రావు, ఆకుల ప్రభాకర్ , పగడాల వెంకట్ రెడ్డి, గంగెర్ల వెంకటేశ్వర్లు గుడివాడ శ్రీహరి, విష్ణు , బీస్ సాంబయ్య,టీ ఆర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: