CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ ఉద్యోగ సంఘ ఆధ్వర్యంలో సాయం

Share it:


మన్యం న్యూస్, పినపాక: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన పడిగ స్వరూప, గత కొంతకాలం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. విషయం తెలుసుకున్న గడ్డంపల్లి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో పద మూడు వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆదివాసీ ఉద్యోగ సంఘ డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన అనిల్ కుమార్, వార నరసింహారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: