మన్యం మనుగడ, మంగపేట.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల పొలం ఇస్తా అన్నారు, కొంతమంది కి ఇచ్చి మధ్యలో మానేశారు, రెవిన్యూ భూమి లేదు అన్నారు, ఇప్పుడు ఒక మంచి అవకాశం భూమిలేని దళితులకు కనీసం మూడు ఎకరాలు పోడు పొలం కేటాయించి పట్టా ఇవ్వండి, పేద వారి బ్రతుకులు మారతాయి, ఉన్నోళ్ళకే రైతు బంధు, ఉన్నోళ్ళకే పోడు పొలాలు కేటాయించి అసలు ఎకరం పొలం లేని దళితులకు పొలం ఇవ్వకపోవడం అన్యాయం అని అన్నారు.ఇప్పుడు అయినా ముఖ్య మంత్రి భూమి లేని దళితులకు మూడు ఎకరాల రెవిన్యూ పొలం, లేదా పోడు పొలం కేటాయించి దళిత కుటుంబాలను అభివృద్ధి పధం లోకి తీసుక రావాలని కోరారు.
Post A Comment: