మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చెందిన తెరాస పార్టీ మాజీ మండల అధ్యక్షులు కందుల కృష్ణార్జున తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని మృతుడి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతిమయాత్రలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలోతెరాస పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, మండల ప్రజా ప్రతినిధులు మండల సీనియర్ నాయకులు మండల తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: