CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట మండలం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

Share it:


మన్యం న్యూస్, మంగపేట.

  కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఆధ్వర్యంలో  ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు నల్లేలా కుమారస్వామి చేతుల మీదుగా మంగపేట మండలం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు.

   . ఈ సందర్బంగా నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నిజమైన ఆస్తులు పార్టీ కార్యకర్తలు, ప్రజలే, మన కార్యకర్తలు మంచి క్రమ శిక్షణతో ప్రజలతో మమేకం అయి ప్రజా సమస్యలపై పోరాడాలని, ఎప్పటికప్పుడు కార్యకర్తలు మండలం నాయకులు, జిల్లా నాయకులు ఒక ప్రణాళికా బద్ధంగా క్షేత్ర స్థాయిలో పని చేయాలని, పార్టీ బలోపేతం కై  పాటు పడాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో  కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ జిల్లా అధ్యక్షులు బాణోత్ రవిచందర్,ములుగు ఎంపీటీసీ మరరపు తిరుపతి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆక రాధాకృష్ణ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్ బాబు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహారావు,  ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగ్గొండ కాంతారావు,మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మైబూబ్ ఖాన్, యూత్ జిల్లా కార్యదర్శి మద్దిపాటి శేషు,నియోజకవర్గ కార్యదర్శి ఉజ్వల్, బ్లాక్ ఉపాధ్యక్షుడు చిలకమర్రి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లు అయ్యోరి యన్నయ్య,కొంకతి సాంబశివరావు, కటబోయిన నర్సింహారావు, మైపా లాలయ్య, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు హైదయతుల్లా,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చదా మల్లన్న, సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, యూత్ గౌరవ అధ్యక్షుడు జంగం బానుచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓదెలా సుధీర్,సీనియర్ నాయకులు మసిరెడ్డి వెంకటరెడ్డి, కోడెల నరేష్,బసారి నాగార్జున, ఎడ్ల నరేష్,దుర్గం శివప్రసాద్, పూజారి సమ్మయ్య,ఎంపల్లి సమ్మయ్య, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, పొందేం నగేష్,షేక్ ఆశి, వేమ రవి, గంగెర్ల రాజారత్నం,కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,జిల్లా నాయకులు, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: