CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తహసిల్దార్ కు మద్దుకూరు పోడుదారులు వినతి..

Share it:


 మన్యం న్యూస్ ప్రతినిధి , చండ్రుగొండ : మద్దుకూరు ప్లాంటేషన్ సైతం పోడు సర్వే చేయాలని తహసిల్దార్ వర్షా రవికుమార్ కు వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా పోడుదారులు మాట్లాడుతూ... గత ఏడాది అటవీశాఖ  అధికారులు పోడు భూమిలో ప్లాంటేషన్ పనులు చేసి, మొక్కలు నాటారని, ఇప్పుడు సర్వే చెయ్యమని చెప్పటం సరికాదన్నారు. దీనిపై స్పందించిన తహసిల్దార్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కాక మహేష్, మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్, జై ఆదివాసి యువశక్తి జిల్లా అధ్యక్షులు బొర్రా సురేష్, పోడుదారులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: