మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం పంచాయితీ గొల్లగూడెం ఎస్సీ కాలని లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు ఉపయోగకరంగా ఆరోగ్యం అవసరాల కొరకు అమలు చేస్తున్న సీఎం సహాయ నిధి చెక్కును
కత్తి యశోద కి 19,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,చిలక వెంకటరమయ్య,బోధ రామకృష్ణారెడ్డి,చంచ్చు రామ్మూర్తి,మండల యువజన విభాగం ప్రచార కార్యదర్శి జూపెల్లి కిరణ్,సహాయక కార్యదర్శి రావుల అజయ్,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్,యువజన నాయకులు డేవిడ్,కడారి శ్రీను,కాశిమల్ల రాదకృష్ణ,ఇల్లాటూరి రాజేష్,రమేష్,కళ్యాణ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: