CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:


మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఎస్ కే టి ఫంక్షన్ హాల్ నందు దండా సంపత్,శాంతి  కుమార్తె దండా చైత్ర  పుష్పాలంకరణ వేడుక లో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు  పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల  తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల సీనియర్ నాయకులు చిలక వెంకటరమయ్య,చుంచు రామ్మూర్తి,నేలపట్ల సత్యనారాయణ రెడ్డి,బోధ రామకృష్ణారెడ్డి,ఐతం సత్యనారాయణ,నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షుడు లాంకెల రమేష్,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల ఎస్సీ సీల్ కమిటీ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,జగ్గారం సర్పంచ్ సున్నం రాంబాబు,మర్రి మల్లారెడ్డి,రావుల వెంకటేశ్వర్లు,యువజన నాయకులు పిట్టా శ్రీను,నజీర్ సోను,రావుల అజయ్,మడిపల్లి ప్రశాంత్,కాశిమల్ల రాదకృష్ణ,కన్నెబోయినా వెంకటేశ్వర్లు,ఇరుగు నాగరాజు,కలవ విజయ్ రాజు,కలవ హరీష్,రాయపూడి ప్రేమ్,రాయపూడి మహేష్,లాల్ పవన్,మర్రి నవీన్,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్,తదితర యువజన నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: