మన్యం న్యూస్,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డులో సిపిఐ జాతీయ 24వ మహాసభలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గడ్డం మనోహర్, పత్తిపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సాగిరాజు పద్మనాభ రాజు, సహాయ కార్యదర్శి గడ్డం వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: