CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మునుగోడు టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పువ్వాడ

Share it:


మన్యం న్యూస్,హైదరాబాద్:

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్నారు.  మునుగోడు మండలం దుబ్బకాల్వా గ్రామానికి చెందిన  బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Share it:

TELANGANA

Post A Comment: