CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళితులలో చీకటిని పారదోలి వెలుగులు నింపేందుకే దళిత బంధు... -నాగినేనిప్రోలు రెడ్డిపాలెం లో ఎస్సీ సెల్ గ్రామ కమిటీ ఎన్నిక.

Share it:


మన్యం న్యూస్


బూర్గంపాడు అక్టోబర్ 24: దళితులోని చీకటిని పారదోలి వెలుగుల్ని నింపేందుకే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారని బూర్గంపాడు మండల ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు వలదాసు సారయ్య అన్నారు. అదేవిధంగా మండలంలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు గ్రామ ఎస్సీ సెల్ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా కోట జయరాజు ఉపాధ్యక్షులుగా రాయి రమేష్ ప్రధాన కార్యదర్శిగా చెక్క వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులుగా చక్క నరసింహారావు గౌరవ సలహాదారులుగా కవులూరి రాజులు కార్యవర్గ సభ్యులుగా కోట శ్రీరామ్ మూర్తి కడారి శ్రీను దారా దినేష్ ధారా రాము, మిర్యాల గణేష్ కోట సీతారాములు బొక్క సాయిబు చెక్క దుర్గాప్రసాద్ మిర్యాల వీరయ్య రాగ పెద్ద నరసయ్య మిర్యాల బుచ్చి రాములు చెక్క పెద్ద వెంకటయ్య పాగా వెంకటేశ్వర్లు లను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో

Share it:

TELANGANA

Post A Comment: