మన్యం న్యూస్, కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కరకగూడెం మండలానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ నాయకులు,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద రామలింగం కొన్ని రోజులనుండి కిడ్ని వ్యాధి తో బాధపడుతుండటంతో విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగా. సత్యనారాయణ,ఉపసర్పంచ్ రావుల. రవి వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కిడ్నీ వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు,సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బిఅర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం రాము,యువజన నాయకులు కటుకోజ్వల.దిలీప్, కటకం.లేలిన్,యగ్గడి. శ్రీనివాస్,కంటెం.నగేష్, కల్లూరి.బాలయ్య పాల్గొన్నారు.
Navigation
Post A Comment: