మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు పంచాయతీ పరిధిలో రైతు వేదిక నందు పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృషి తో పట్టాలు ఇచ్చేందుకు పారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సర్వే చేసేందుకు తుమ్మల చెరువు పంచాయతీ పరిధిలో గల నాలుగు ఎఫ్ ఆర్ సి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పోడు రైతులకు సర్వే ఫారలు అందజేయడం జరిగింది. సోమవారం నుండి పోభూముల సర్వే జరుగుతుంది అని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ పాయం కామరాజు, ఎఫ్ ఆర్ సి కమిటీ చైర్మన్ వంక పంతులు, ఎఫ్ ఆర్ సి కమిటీ సెక్రటరీ కోరేం రామారావు,తుమ్మల చెరువు ఎఫ్ఆర్సి కమిటీ సెక్రటరీ తాటి ఈశ్వర్ రావు,బిట్ ఆపిసర్ రమేష్, పంచాయతీ సెక్రటరీ దినేష్, తాటి వెంకటేశ్వర్లు,తుమ్మల చెరువు ఎఫ్ ఆర్ సి కమిటీ చైర్మన్ చాప ముత్తయ్య,తాటి వెంకటేశ్వర్లు,ఈరప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: