మన్యం న్యూస్:ములకలపల్లి: (అక్టోంబర్07):మండల పర్యటనలో భాగంగామండలం లోని గుండాలపాడు గ్రామంలో పర్యటించిన సందర్భంలో మాజీ సర్పంచ్ కుమార్తె కారం మానస కాలుకు తెలియని సమస్యతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం,స్థానిక ప్రజలు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కు తెలియజేయడంతో, బాలికను పరామర్శించి,మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం తరుపున,
అండగా ఉంటానని హైదరాబాద్ లో వైద్యానికి ఏర్పాటు చేపుస్తానని హామీ ఇచ్చి వారి కర్చుల నిమిత్తం 25000అందజేసారు. అలాగే ప్రభుత్వం ద్వారా 4,00,000/- LOC మంజూరు చేపించి. హైదరాబాద్ లోని ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్ లో బాలికను పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి,మెరుగైన వైద్యం అందించాలని కోరారు.ఈ సందర్బంగా మానస తల్లిదండ్రులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
Post A Comment: