మన్యం న్యూస్ , అక్టోబర్ (23) : ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వీర విహారం చేశాడు. 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో మెల్ బోర్న్ వేదికగా కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్ ఆడి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. ఈ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ల అభిమానుల ఆనందానికి హాజరు లేకుండా పోయాయి. తొలి మ్యాచ్ లోనే పాకును మట్టి కరిపించి భారత్ విజయభారత ఎగరవేయటంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు
Navigation
Post A Comment: